Andhra news: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ఖూనీ చేసింది: అమర్నాథ్రెడ్డి
ABN , First Publish Date - 2022-07-21T00:31:19+05:30 IST
ప్రజాస్వామ్యాన్ని వైసీపీ (YCP) ఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
తిరుపతి: ప్రజాస్వామ్యాన్ని వైసీపీ (YCP) ఖూనీ చేసిందని మాజీమంత్రి అమర్నాథ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా జరిగిన టౌన్ బ్యాంక్ (Town Bank) ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల రద్దు కోసం ఖాతాదారులతో కలిసి టీడీపీ (TDP) పోరాటం చేస్తుందని ప్రకటించారు. 87శాతం పోలింగ్కు వైసీపీ అక్రమ పద్ధతులే కారణమని తెలిపారు. టౌన్బ్యాంక్ డిపాజిట్లపై సీఎం జగన్ (CM Jagan) కన్ను పడిందని అమర్నాథ్రెడ్డి దుయ్యబట్టారు.