విజయనగరం వైసీపీలో కాకరేపుతోన్న కార్పొరేషన్‌ స్ధానాల కేటాయింపు

ABN , First Publish Date - 2021-03-01T00:48:55+05:30 IST

విజయనగరం వైసీపీలో కాకరేపుతోన్న కార్పొరేషన్‌ స్ధానాల కేటాయింపు

విజయనగరం వైసీపీలో కాకరేపుతోన్న కార్పొరేషన్‌ స్ధానాల కేటాయింపు

విజయనగరం: వైసీపీ కార్పొరేషన్‌ స్ధానాల కేటాయింపు కాకరేపుతోంది. మంత్రి బొత్స, ఎమ్మెల్యే కోలగట్ల సమాలోచనలు చేస్తున్నారు. అయితే కేటాయింపులు కొలిక్కిరాలేదు. కోలగట్లపై అసమ్మతిగా ఉన్న 23 మందిలో 10 మందికి బి.ఫారాలు వస్తాయని బొత్స అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ఒక్క స్ధానం కూడా వదులుకునేది లేదని కోలగట్ల అనుచరులు అంటున్నారు. 

Updated Date - 2021-03-01T00:48:55+05:30 IST