నేటి నుంచి యోగివేమన బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-04-18T06:10:21+05:30 IST
గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో అదివారం నుంచి మూడు రోజులపాటు యోగివే మ న బ్రహ్మోత్సవాలు నిర్వహించ ను న్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
నంబులపూలకుంట, ఏప్రిల్ 17: గాండ్లపెంట మండలంలోని కటారుపల్లిలో అదివారం నుంచి మూడు రోజులపాటు యోగివే మ న బ్రహ్మోత్సవాలు నిర్వహించ ను న్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. అదివారం మహాశక్తి పూజతో అంకు రార్పణ, 19న ఎండ్లబండ్లు తిరుగు ట, పాకనపన్నీరు. 20 ఉట్టి తిరునాల అదేరోజు రాత్రి అగ్గి సేవతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాక రాయలసీమ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివస్తారని సభ్యులు తెలిపారు.