ఇన్స్టాగ్రాంలో మోసంతో యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-24T02:10:43+05:30 IST
తనకు ఇన్స్టాగ్రాంలో జరగిన మోసంలో ఓ యువకుడు గోగికర్
నల్లగొండ: తనకు ఇన్స్టాగ్రాంలో జరిగిన మోసంతో ఓ యువకుడు గోగికర్ చింటు(20) ఆత్మహత్య చేసుకున్న ఘటన పట్టణంలో జరిగింది. ట్రేడింగ్ పేరుతో ఇన్స్టాగ్రాంలో యువకుడికి ఓ యువతి వల విసిరింది. లక్షకు మూడు లక్షలు వస్తాయనే ఆశతో యువతిని నమ్మి చింటు మోసపోయాడు. తాను మోసపోయానని భావించి రైలు కింద పడి చింటు ఆత్మహత్య చేసుకున్నాడు. బైపాస్ రోడ్ సమీపంలో రైలు కింద పడి చింటు ఆత్మహత్య చేసుకున్నాడు.