అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. యువకుడి మృతి
ABN , First Publish Date - 2021-01-18T02:37:00+05:30 IST
పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలం గొర్రెపల్లిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది
అనంతపురం: పెనుగొండ నియోజకవర్గ పరిధిలోని పరిగి మండలం గొర్రెపల్లిలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో చినరాజప్ప (25 )అనే యువకుడు మృతిచెందాడు. కత్తులతో పొడిచి అతి దారుణంగా హత్య చేశారంటూ పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.