76వ రోజుకు చేరుకున్న YS Sharmila పాదయాత్ర

ABN , First Publish Date - 2022-05-05T13:36:46+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 76వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్ర షర్మిల వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు...

76వ రోజుకు చేరుకున్న YS Sharmila పాదయాత్ర

భద్రాద్రి కొత్తగూడెం: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 76వ రోజుకు చేరుకుంది. నేటి పాదయాత్ర షర్మిల వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేసుకోనున్నారు. నేడు దమ్మపేట మండలం సీతారామపురం గ్రామం నుంచి పాదయాత్ర ప్రారంభంకానుంది. అశ్వారాపుపేట నియోజకవర్గంలో నేడు ముగించుకుని ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోని రామనగరం గ్రామంలో రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొననుంది. అనంతరం గంగారం, బేతుపల్లి గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.

Read more