18వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-06T14:06:26+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర మర్రిగూడ మండలం దామెర క్రాస్ నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం

18వ రోజుకు చేరుకున్న షర్మిల పాదయాత్ర

నల్లగొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 18వ రోజుకు చేరుకుంది. నేడు పాదయాత్ర మర్రిగూడ మండలం దామెర క్రాస్ నుంచి ఉదయం 9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభం కానుంది. నాంపల్లి, చండూరు మండల్లాలో కొనసాగనుంది. పాదయాత్ర అనంతరం సాయంత్రం 4 గంటలకు బంగారిగడ్డలో మాటముచ్చటలో వైఎస్ షర్మిల పాల్గొననుంది.

Updated Date - 2021-11-06T14:06:26+05:30 IST