19వ రోజుకు చేరకున్న YS Sharmila ప్రజా ప్రస్థానం పాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-07T13:28:40+05:30 IST

వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు మునుగోడు నియోజకవర్గంలో కొనసాగనుంది...

19వ రోజుకు చేరకున్న YS Sharmila ప్రజా ప్రస్థానం పాదయాత్ర

నల్లగొండ: వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం మహా పాదయాత్ర 19వ రోజుకు చేరుకుంది. నేడు మునుగోడు నియోజకవర్గంలో కొనసాగనుంది. చండూర్ మండలం ఇడికుడ కాలనీ నుంచి ఉదయం9.30 గంటలకు పాదయాత్ర ప్రారంభంకానుంది. చండూర్ మండలం తస్కానిగూడెం, బోదనగపర్తి, రామకృష్ణాపురం గ్రామాల్లో పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 4 గంటలకు మునుగోడు బహిరంగ సభలో షర్మిల ప్రసంగించనుంది.

Updated Date - 2021-11-07T13:28:40+05:30 IST