వైఎస్.వివేకా హత్య కేసులో తాజా అప్డేట్ ఇదే
ABN , First Publish Date - 2020-09-26T17:32:40+05:30 IST
మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అధికారులు విచారించారు. పలు కీలక
కడప: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అధికారులు విచారించారు. పలు కీలక ఆధారాలు కూడా సేకరించారు. తాజాగా కడప నగరానికి చెందిన ఇద్దరు ముస్లిం మహిళలు, పులివెందులకు చెందిన బాబును సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి మరింత సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.