మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

ABN , First Publish Date - 2021-07-27T03:40:56+05:30 IST

కార్గిల్‌ దివస్‌ సందర్భంగా బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీ

మొక్కలు నాటిన బీజేపీ నాయకులు
మొక్కలు నాటుతున్న బీజేపీ నాయకులు

  మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

  కోవూరు, జూలై 25 : కార్గిల్‌ దివస్‌ సందర్భంగా బీజేపీ నాయకులు సోమవారం తహసీల్దారు కార్యాలయ ప్రాంతంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బీజేపీ మండల   కమిటీ అఽధ్యక్షుడు ఐనకోట రఘరామయ్య మాట్లాడుతూ మన సైనికుల ప్రతాపానికి కార్గిల్‌ యుద్ధం గుర్తుగా నిలిచిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కేతా పెంచలరెడ్డి,బేతిరెడ్డి నగేష్‌, సుంకర వెంకటేశ్వర్లు, పడవల సురేష్‌, నెల్లూరు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  


Updated Date - 2021-07-27T03:40:56+05:30 IST