వేసవిలో ఈ డ్రై ఫ్రూట్స్కు దూరంగా ఉండండి.. లేదంటే..
వేసవి వేడిలో డ్రై ఫ్రూట్ తీసుకోవడం కాస్త కష్టమే ఎందుకంటే ఇవి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుత
ాయి.
వేసవిలో మఖ్యంగా ఖర్జూరం, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేవి.
ఈ డ్రై ఫ్రూట్స్ వేడి వాతావరణంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి, కాబట్టి ప్రత్యేకంగా వేసవిలో వ
ీటిని దూరం పెట్టడం నయం.
ఎండుద్రాక్ష చక్కెర కంటెంట్ అధికంగా ఉండి, శరీరంలో వేడిని పెంచుతుంది.
జీడిపప్పు ఈ పప్పు కూడా శరీరంలో ఎక్కువగా వేడిని పెంచుతుంది.
బాదం ఇవి శరీరంలో వెచ్చదనాన్ని పెంచి, కాస్త చికాకును కలిగిస్తుంది.
పిస్తాపప్పులను వేడి వాతావరణంలో తీసుకోకపోవడం బెటర్.
అక్రోడ్స్ వేసవిలో కంటే శీతాకాలంలో తీసుకోవడం మంచిది.
Related Web Stories
రాత్రి చేసే ఈ తప్పుల వల్ల.. ఉదయానికి షుగర్ పెరిగిపోతుంది!
ఏపీలోని 9 అందమైన హిడెన్ టూరిస్ట్ స్పాట్స్
ఈ వేసవిలో ఉసిరి జ్యూస్ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఏలకులతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..