కాంగ్రెస్‌పై సంచలన ఆరోపణలు చేసిన కేసీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. ఏడాదిలో ఈ ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. 

సుల్తాన్‌పూర్‌లో ఆయన మాట్లాడుతూ.. లిల్లీపుట్‌గాళ్ల ప్రభుత్వం ఇది.. ముఖ్యమంత్రి రేవంత్ జంప్ చేస్తారు

మేం కట్టిన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జయంతిరోజు ఒక్క పువ్వు కూడా పెట్టలేదు.

సిగ్గు లేకుండా సచివాలయంలో కూర్చున్నారు.. లిల్లీపుట్‌ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి భాషేమిటి!?

పోలీసుల అరాచకాలను రికార్డు చేస్తున్నాం.. మళ్లీ అధికారంలోకి వస్తాం.. మీ సంగతి చూస్తాం

మేం గెలవకపోతే మీకే నష్టం.. బీఆర్‌ఎస్‌కు నష్టం లేదని  కేసీఆర్ అన్నారు