తొలి విడత పోలింగ్‌కు రంగం సిద్ధం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది

21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు

తొలి విడతలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 1625 మంది

తొలి విడతలో 889 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీ

మొదటి విడతలో అత్యధికంగా బీఎస్పీ నుంచి 86మంది పోటీ

బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 77 మంది అభ్యర్థులు

కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న 56 మంది

మొత్తం అభ్యర్థుల్లో 252 మందిపై క్రిమినల్ కేసులు