satyakumar: సత్యకుమార్ ముమ్మర ప్రచారం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:42 AM
బత్తలపలి,్ల ఏప్రిల్ 27: మండలంలోని వరదాపురం, విశ్వనాథ్పురం, చిన్నయకుంటపల్లి, ఓబుళాపురం, రామాపురం, కోడేకడ్ల, జ్వాలాపురం, తంబాపురం, చెన్నరాయపట్నం, అప్రాచెరువు, గుమ్మల్లకుంట, పోట్లమర్రి గ్రామాలలో శనివారం కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
బత్తలపలి,్ల ఏప్రిల్ 27: మండలంలోని వరదాపురం, విశ్వనాథ్పురం, చిన్నయకుంటపల్లి, ఓబుళాపురం, రామాపురం, కోడేకడ్ల, జ్వాలాపురం, తంబాపురం, చెన్నరాయపట్నం, అప్రాచెరువు, గుమ్మల్లకుంట, పోట్లమర్రి గ్రామాలలో శనివారం కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు.
ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు. తర్వాత ఆయన ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం వస్తే చేసే అభివృద్ధిని ప్రజలకు వివరించారు. కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలన్నారు. అలాగే సైకిల్ గుర్తుకు ఓటు వేసి బీకే పార్థసారధిని ఎంపీగా గెలిపించాలన్నారు. తాగు గెలిస్తే నియోజవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. అవినీతి వైసీపీని తరిమికొట్టాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
మరిన్ని వార్తల కోసం...