Share News

కూటమి ప్రభుత్వం రావడం ఖాయం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:50 AM

కోటనందూరు, ఏప్రిల్‌ 24: వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్గించే సమయం ఆసన్నమైందని తుని టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి యనమల దివ్య అన్నారు. బుదవారం కోటనందూరులో మీఇంటికి మీదివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన కోటనందూరులో జరిగింది. ఈ సంద

కూటమి ప్రభుత్వం రావడం ఖాయం

కోటనందూరు, ఏప్రిల్‌ 24: వైసీపీ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్గించే సమయం ఆసన్నమైందని తుని టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి యనమల దివ్య అన్నారు. బుదవారం కోటనందూరులో మీఇంటికి మీదివ్య కార్యక్రమం టీడీపీ మండలాధ్యక్షుడు గాడి రాజుబాబు అధ్యక్షతన కోటనందూరులో జరిగింది. ఈ సందర్భంగా దివ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఉమ్మడి ప్రభుత్వంలో అన్నిసంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువవుతాయన్నారు. కార్యక్రమంలో యనమల రాజేష్‌, పెంటకోట భాస్కరసత్యనారాయణ, దంతులూరి చిరంజీవిరాజు, వెలగా రంగనాయుకులు, వెలగా వెంకట కృష్ణారావు, షేక్‌నవాబ్‌జానీ, పోతలసూరిబాబు, యర్ర చినసత్యనారాయ ణ, చింతకాయల రవి, పెనుముచ్చు నాగేశ్వరరావు ఉన్నారు

Updated Date - Apr 25 , 2024 | 12:50 AM