Home » Haryana
కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉండాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నొక్కిచెప్పారు. కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు మనపై ఏది చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడని అన్నారు.
హర్యానాలో ఘోర ప్రమాదం జరిగింది. హర్యానాలో గల నుహ్ వద్ద కుంద్లీ మనేసర్ పల్వాల్ ఎక్స్ప్రెస్ వే పై ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ప్రమాదం సమయంలో బస్సులో 64 మంది ఉన్నారు. వారంతా బృందావనంలో శ్రీకృష్ణుడిని దర్శించుకొని తిరిగి వస్తున్నారు.
హరియాణాలో రాజకీయ సంక్షోభం కొత్త మలుపులు తీసుకుంటోంది. కాంగ్రె్సతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భావిస్తున్న జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) చీలిక ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.
స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో హరియాణాలోని(Haryana) బీజేపీ సర్కార్ మైనారిటీలో పడిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హరియాణాలో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ఎమ్మెల్యేలు సోంబీర్ సంగ్వాన్, రణధీర్ గొల్లెన్, ధరంపాల్ గొండెర్లు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.
సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు విధికి కన్ను కుడుతుంటుంది. దీంతో అప్పటిదాకా ఉన్న ఆనందం కాస్తా.. ఒక్కసారిగా ఆవిరైపోతుంటుంది. కొన్నిసార్లు ఆనందంగా ఉన్న సమయంలో ఉన్నట్టుండి విషాద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు...
హర్యానాలో విషాదం చోటు చేసుకుంది. గురుగ్రామ్లో శనివారం గోడ కూలి ఓ చిన్నారి సహా ఐదురుగు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్ జిల్లా అర్జున్నగర్లోని ఓ స్మశాన వాటిక గోడ అకస్మాత్తుగా కూలింది.
పోలీసులు అరెస్ట్ చేసిన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లో రైతుల ఆందోళన బాట పట్టారు. అందులోభాగంగా వరుసగా నాలుగో రోజు పంజాబ్లోని శంభు రైల్వే స్టేషన్ రైల్వే ట్రాక్పైకి భారీగా రైతులు చేరుకున్నారు.
కెనడాలో భారతీయ విద్యార్థి చిరాగ్ అంటిల్పై కాల్పులు జరిగాయి. వాంకోవర్ ప్రాంతంలో ఆడి కారులో ఉన్న చిరాగ్పై ఈ నెల 12వ తేదీన కాల్పులు జరిగాయి. కాల్పుల శబ్దం విని స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కారు డోర్ ఓపెన్ చేసి చూడగా చిరాగ్ విగతజీవిగా కనిపించాడు.
డెహ్రాడూన్కు చెందిన గర్విట్, నందిని ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. యూట్యూబ్ చానెల్లో షార్ట్ ఫిల్మ్స్ చేసే వారు. మంచి పేరు తెచ్చుకున్నారు. వారి సంపాదన బాగుంది. ఆ జంటతో ఐదుగురు కలిసి ఉంటారు. ప్లేస్ మారిస్తే మరిన్ని మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయొచ్చు.. మార్కెట్ పెంచుకోవచ్చని ఇటీవల హర్యానా వచ్చారు.