Home » Himachal Pradesh
బాలీవుడ్ నటి, లోక్సభ ఎన్నికల్లో హిమాచల్ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కంగనా రనౌత్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. రూ.91 కోట్ల విలువచేసే ఆస్తులు తన పేరుతో ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు.
హిమాలయాల చార్ ధామ్ యాత్ర(Char Dham Yatra 2024) నేడు అక్షయ తృతీయ పండుగ రోజున ప్రారంభమైంది. చాలా రోజుల తర్వాత గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఆలయాల తలుపులు ఉదయం 6:55 గంటలకు ఒకేసారి తెరుచుకున్నాయి. ప్రారంభోత్సవాన్ని తిలకించేందుకు దాదాపు 15 వేల మంది యాత్రికులు(devotees) గంగోత్రి, కేదార్నాథ్ ధామ్లకు చేరుకున్నారు.
కంగనా రనౌత్ తన ఎన్నికల ప్రసంగంలో భాగంగా పప్పులో కాలేశారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్పై విమర్శలు చేయబోయి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి తేజస్వీ సూర్యపై నోరుజారారు.
హిమాచల్ప్రదేశ్లోని మండి లోక్సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లో చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
హరియాణాలో చిన్నారులతో వెళ్తున్న స్కూల్ బస్సు.. డ్రైవర్ నిర్లక్ష్యంతో బోల్తా పడిన ఘటన మరవకముందే.. హిమాచల్ ప్రదేశ్లో(Himachal Pradesh) భక్తులతో వెళ్తున్న మరో బస్సు బోల్తా పడింది.
హిమాచల్ ప్రదేశ్లో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. మండి లోక్సభ ( Lok Sabha Elections 2024 ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయ్ వాడెట్టివార్ పోటీలో ఉన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోవడంపై కాంగ్రెస్ అభ్యర్థి, సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింగ్వీ కోర్టును ఆశ్రయించారు. రాజ్యసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సరైన బలం లేదని, అయినా గెలిచారని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థులకు ఓకే సంఖ్యలో ఓట్లు వస్తే లాటరీ ద్వారా డ్రా తీయడం కరెక్ట్ కాదని అభిప్రాయ పడ్డారు.
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాదిలో వేసవి ( Summer ) తీవ్రత అధికంగా ఉంది. ఉత్తర భారతంలోనూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో మంచు కొండల్లో నెలవైన హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లో భారీ హిమపాతం సంభవించింది.
'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని మండిలో శుక్రవారంనాడు రోడ్షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్గానో, స్టార్గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.