Home » Telangana » Rangareddy
పార్లమెంట్ ఎన్నికలకు ఓటు హక్కు వినియోగించుకునే జిల్లా ఓటర్ల లెక్క తేలింది.
ధాన్యం కొనేదేప్పుడు?’ శీర్షికన వరి రైతుల ఇబ్బందులపై ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కఽథనంతో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, సిబ్బంది ఎన్నికల కమిషనర్ మార్గదర్శకాలను పాటిస్తూ విధులను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో ఉండి ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవలందించడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు.
వేలకోట్లు ఉన్నా ప్రజాసేవ చేయలేని వ్యక్తి కొండా విశ్వేశ్వర్రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డి విమర్శించారు.
భానుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బేజారవుతున్నారు. మధ్యాహ్నం వడగాలులు, రాత్రి ఉక్కపోతతో బెంబేలెత్తుతున్నారు.
వరి ధాన్యం కొనుగోళ్లను జిల్లా అధికారులు దగ్గరుండి ప్రారంభించారు. ఆంధ్రజ్యోతిలో శుక్రవారం ప్రచురితమైన ధాన్యం కొనుగోలు చేసేదెన్నడో అనే కథనానికి స్పందించిన అధికారులు బొంరాస్పేట్, మెట్లకుంట తదితర గ్రామాల్లో పర్యటించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటాలను పరిశీలించారు.
నందిగామ మండల కేంద్రంలోని అలెన్ హోమియో, హెర్బల్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో నిర్మాణ పనులు జరుగుతుండగా మొదటి అంతస్తులో వెల్డింగ్ పనులు చేస్తున్నారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు షాద్నగర్ బైపాస్ రోడ్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
నాగారం మున్సిపాలిటీ పరిధి శిల్పానగర్లో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకట మరకత చంద్రమౌళీశ్వర హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం శుక్రవారం కనుల పండుగగా నిర్వహించారు.