పలువురు న్యాయమూర్తుల బదిలీ
ABN , First Publish Date - 2021-07-25T06:11:09+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 63 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది
అనంతపురం క్రైం, జూలై 24: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 63 మంది న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కూడా పలువురు బదిలీ అయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు కూడా పలువురు జడ్జిలను కేటాయించారు.