పాఠశాలకు క్రీడా సామగ్రి వితరణ

ABN , First Publish Date - 2021-12-08T05:41:08+05:30 IST

పాఠశాలకు క్రీడా సామగ్రి వితరణ

పాఠశాలకు క్రీడా సామగ్రి వితరణ
మాట్లాడుతున్న కవిత

కందుకూరు: మండలంలోని తిమ్మాపురం ఉన్నత పాఠశాలకు తెలంగాణ డెవల్‌పమెంట్‌ ఫోరం (యూఎ్‌సఏ) ఆధ్వర్యంలో మంగళవారం ఆ సంఘం అధ్యక్షురాలు క్రీడా సామగ్రిని అందజేశారు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ జి.గోపాల్‌రెడ్డి, హెచ్‌ఎం లక్ష్మణమూర్తి, చల్లా ప్రేమ, రాజిరెడ్డి, రాజేశ్వర్‌, క్రిష్ణారెడ్డి, శివనాథ్‌రెడ్డి, పాఠశాల చైర్మన్‌ చిట్టె ఈశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-12-08T05:41:08+05:30 IST