మాజీ మంత్రి యనమలను కలిసిన నాయకులు
ABN , First Publish Date - 2021-10-18T04:55:34+05:30 IST
తుని, అక్టోబరు 17: మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆదివారం తుని రావడంతో నియోజవర్గం నలుమూల నుంచి భారీ సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఆయా గ్రామాల్లో రాజకీయాలపై అడిగి తెలుసుకు
తుని, అక్టోబరు 17: మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆదివారం తుని రావడంతో నియోజవర్గం నలుమూల నుంచి భారీ సంఖ్య లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఆయా గ్రామాల్లో రాజకీయాలపై అడిగి తెలుసుకున్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు యనమల శివరామకృష్ణన్, ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు, తాండవ షుగర్స్ మాజీ చైర్మన్ సుర్ల లోవరాజు, టీడీపీ పట్టణాధ్యక్షుడు యినుగంటి సత్యనారాయణ, తొండంగి, తుని మండ లాల అధ్యక్షులు కోడా వెంకటరమణ, అప్పన రమేష్ యనమలను కలిసి ఇటీవల జరిగిన టీడీపీ నూతన కమిటీల్లో ఎన్నుకున్న నాయకుల వివరాలు తెలియజేశారు. పేకేటి హరికృష్ణ, గాది వరహాలబాబు, చోడిశెట్టి శేషగిరి, కొయ్యా కేశవ్, మళ్ల గణేష్, కోటనందూరు ఎస్సీసెల్ అధ్యక్షుడు బోడపాటి సత్యనారాయణ, లగుడు సత్యనారయణమూర్తి, లెక్కల భాస్కర్ ఉన్నారు.