గ్రాడ్యుయేట్స్ డే
ABN , First Publish Date - 2021-02-28T05:44:59+05:30 IST
గ్రాడ్యుయేట్స్ డే
తాండూరు: తాండూరులోని శ్రీసాయి డిగ్రీ కళాశాల ఫస్టియర్ విద్యార్థులు శనివారం గ్రాడ్యుయేట్స్ డే నిర్వహించారు. హన్మాన్ ఫంక్షన్ హాల్లో ఫస్టియర్ విద్యార్థులకు సీనియర్లు స్వాగతం పలికారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కరస్పాండెంట్ మల్లే ష్యాదవ్ మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావం, క్రమశిక్షణతో చదువుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ భూపతిరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.