నవగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-10-17T05:19:39+05:30 IST
నవగ్రహాల ప్రతిష్ఠాపనకు శంకుస్థాపన
షాద్నగర్ అర్బన్: ఫరూఖ్నగర్ మండలం మధురాపురం హనుమాన్ ఆలయంలో నవగ్రహాల ప్రతిష్ఠాపనకు శుక్రవారం భూమి పూజ చేశారు. గ్రామానికి చెందిన లక్నపురం హరీశ్వర్రెడ్డి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చారు. సర్పంచ్ ఎల్.శివశంకర్రెడ్డిలో కలిసి భూమి చేశారు. ఉపసర్పంచ్ కృష్ణయ్య, అమర్నాథ్రెడ్డి, ఎం.గోవర్ధన్రెడ్డి, ఎన్.జగన్నాథం, ఎల్.రాజశేఖర్రెడ్డి, ఎల్. చ ంద్రబాబు, ప్రకా్షరెడ్డి, పర్వతరెడ్డి పాల్గొన్నారు.