శిఖం భూముల పరిరక్షణకు చర్యలు
ABN , First Publish Date - 2021-07-26T05:24:30+05:30 IST
శిఖం భూముల పరిరక్షణకు చర్యలు
కడ్తాల్: నీటి పారుదల శాఖ ఆధీనంలోని చెరువు, కుంటల శి ఖం భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని ఇరిగేష న్ ఏఈ తిరుపతయ్య తెలిపారు. కడ్తాలలోని ఉప్పరాశి కుంట, గొర్లకుంట, కుమ్మరికుంట, దేవర చెరువు, నాగిరెడ్డిరెడ్డి కుంటలను ఆదివారం వర్క్ఇన్స్పెక్టర్ ఎల్లయ్య, ఎంపీటీసీ శ్రీనివా్సరెడ్డితో కలి సి ఏఈ సందర్శించారు. వర్షాకాలంలో చెరువు కుంటల్లో నీరు ఉ న్నందున నీరు తగ్గాక సర్వే చేసి శిఖాన్ని గుర్తించి హద్దులను ఏ ర్పాటు చేస్తామన్నారు. శిఖం భూములు ఆక్రమణ గురయ్యాయని రైతులు, నాయకుల ఫిర్యాదు మేరకు పరిశీలనకు వచ్చినట్టు చె ప్పారు. గొర్లకుంట చెరువు కట్ట, అలుగు ఎత్తును పెంచాలని ఎంపీ టీసీ శ్రీనివా్సరెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మ నాయక్, బిక్షపతి ఏఈని కోరారు. కార్యక్రమంలో నాయకులు దాసు, రవి, విష్ణు, పలువురు రైతులు పాల్గొన్నారు.