ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
ABN , First Publish Date - 2021-03-06T05:08:17+05:30 IST
ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి
చేవెళ్ల: ప్రతి ఒక్కరూ ఆధ్మాత్మిక చింతన కలిగి ఉండి ప్రశాంతతో జీవించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. శుక్రవా రం దేవరాంపల్లి లోని అనంతపద్మభస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు. ఎంపీపీ విజయలక్ష్మి, నారాయణ, రమణారెడ్డి, కృష్ణారెడ్డి, ప్రభాకర్, రమే్షరెడ్డి, మాణిక్రెడ్డి, రవీందర్రెడ్డి, సర్పంచ్ నరహరిరెడ్డి, ఉపసర్పంచ్ మల్లేష్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.