జూన్ 1 నుంచి Nagababu ఉత్తరాంధ్ర పర్యటన
ABN , First Publish Date - 2022-05-29T23:02:43+05:30 IST
అమరావతి: నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 2న విజయనగరం జిల్లా, 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు.
అమరావతి: నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా, 2న విజయనగరం జిల్లా, 3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్దేశం చేస్తారు. నాగబాబు సమక్షంలో జనసేన పార్టీలో వివిధ పార్టీలు నాయకులు చేరనున్నట్లు సమాచారం.