44 మండలాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-11-28T07:14:25+05:30 IST

జిల్లాలో శుక్రవారం ఉదయం 8నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 44 మండలాల్లో వర్షం కురిసింది.

44 మండలాల్లో వర్షం

చిత్తూరు (సెంట్రల్‌), నవంబరు 27: జిల్లాలో శుక్రవారం ఉదయం 8నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు 44 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా సత్యవేడు మండలంలో 54.4 మి.మీ, అత్యల్పంగా చిన్నగొట్టిగల్లులో 0.8 మి.మీ వర్షం కురిసింది. మండలాల వారీగా.... వరదయ్యపాళ్యంలో 20 మి.మీ, నాగలాపురంలో 27.4, పిచ్చాటూరులో 25.4, విజయపురంలో 24, నిండ్రలో 22.4, కేవీబీపురంలో 30.8, నారాయణవనంలో 20.2, వడమాలపేటలో 12.4, వెదురుకుప్పంలో 15, పుత్తూరులో 17.4, నగరిలో 14.6, కార్వేటినగరంలో 15.4, ఎస్‌ఆర్‌పురంలో 17.8, పాలసముద్రంలో 20.2, జీడీ నెల్లూరులో 16, పెనుమూరులో 17.4, పూతలపట్టులో 12.4, ఐరాలలో 10.2, తవణంపల్లెలో 13.2, చిత్తూరులో 20.2, గుడిపాలలో 24.2, యాదమరిలో 20.2, బంగారుపాళ్యంలో 16.4, పలమనేరులో 12, గంగవరంలో 11.8 మి.మీ నమోదు కాగా, మిగిలిన మండలాల్లో 10 మి.మీ కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 

Updated Date - 2021-11-28T07:14:25+05:30 IST