ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2022-05-29T07:34:35+05:30 IST
ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
తిరుపతి(విద్య), మే 28: బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్యభవన్లో ఉన్న రాష్ర్టోపాధ్యాయ (ఎస్టీయూ)కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధానకార్యదర్శులుగా టి.శ్రీనివాసులు, యువశ్రీ మురళి, ఆర్ధికకార్యదర్శిగా భీమినేని మునికృష్ణనాయుడు, సంయుక్త అధ్యక్షులుగా రుక్మాంగద, హరికృష్ణ, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, విజయశేఖర్, సునీత, రవి, అదనపు ప్రధానకార్యదర్శులుగా రత్నయ్య, రామారావు, సర్వేశ్వరరావు, వాసు, కార్యదర్శులుగా చిన్నయ్య, రత్నం, రామాంజనేయులు, జ్యోతి, హరిబాబు, చెంగాలమ్మ, ఆర్థిక కమిటీ సభ్యులుగా జగన్నాథం, వెంకటేశ్వరరెడ్డి, రాజురామచంద్ర, మల్లేశ్వరి, మహిళా కన్వీనర్లుగా రేణుకాదేవి, దిలీల, భాగ్యలక్ష్మి, మైనారిటీ కన్వీనర్ మీర్జాగయాజుద్దీన్, సీపీఎస్ కన్వీనర్గా హేమంత్, ఉపాధ్యాయవాణి కన్వీనర్గా శ్రీనివాసులుయాదవ్, ప్రచారకార్యదర్శిగా లక్ష్మయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.