పాము కాటుతో బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-05-09T06:07:48+05:30 IST
మండలంలో ని కృష్ణాపురంలో శుక్రవారం రాత్రి పా ము కాటుతో బాలుడు విజయ్ (16) మృతి చెందాడు.
బొమ్మనహాళ్, మే 8 : మండలంలో ని కృష్ణాపురంలో శుక్రవారం రాత్రి పా ము కాటుతో బాలుడు విజయ్ (16) మృతి చెందాడు. స్థానికుల తెలిపిన వి వరాలివి. గ్రామానికి చెందిన ఆంజనేయులు, గంగమ్మ దంపతుల కుమారు డు విజయ్ ఇంటి ఆవరణంలో వుండ గా పాటు కాటు వేసింది. చికిత్స నిమి త్తం బళ్లారి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.