జగన అసమర్థత వల్లే రాష్ట్రం చీకటిమయం

ABN , First Publish Date - 2022-04-26T06:58:11+05:30 IST

ముఖ్యమంత్రి జగనరెడ్డి వల్లే రాష్ట్రం చీకటిమయం అయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి విమ ర్శించారు.

జగన అసమర్థత వల్లే రాష్ట్రం చీకటిమయం
రాయలప్పదొడ్డిలో ప్రజలతో మాట్లాడుతున్న ఉన్నం

టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి

బ్రహ్మసముద్రం, ఏప్రిల్‌ 25 : ముఖ్యమంత్రి జగనరెడ్డి వల్లే రాష్ట్రం చీకటిమయం అయ్యిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉన్నం హనుమంతరాయచౌదరి విమ ర్శించారు.  సోమవారం మండల పరిధిలోని రాయలప్పదొడ్డి గ్రామంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇంటి ంటికి తిరుగుతూ కొవ్వొత్తులు, విసనకర్రలు పంచిపెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మాజీ జడ్డీటీసీ కొల్లాపురప్ప,మాజీ కన్వీనర్‌ డీకే.రామాంజినేయేలు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, నాయకులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-04-26T06:58:11+05:30 IST