బండి ఎల్లయ్యకు నివాళి

ABN , First Publish Date - 2022-07-01T06:15:59+05:30 IST

బండి ఎల్లయ్యకు నివాళి

బండి ఎల్లయ్యకు నివాళి
ఎల్లయ్యకు నివాళులర్పిస్తున్న చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి

శంషాబాద్‌, జూన్‌ 30: టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు బండి ఎల్లయ్యయాదవ్‌ ప్రథమ వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సుష్మారెడ్డి హాజరై ఎల్లయ్యకు నివాళులర్పించారు. ఆర్‌.గణేశ్‌గుప్తా, వెంకటే్‌షగౌడ్‌, భాగ్యలక్ష్మి శ్రీకాంత్‌యాదవ్‌, జాంగీర్‌ఖాన్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:15:59+05:30 IST