పేకాడుతున్న 17 మంది అరెస్టు
ABN , First Publish Date - 2021-06-17T05:20:18+05:30 IST
తునిరూరల్, జూన్ 16: మండలంలోని ఎన్.సూరవరంలో పేకాట శిబిరంపై రూరల్ పోలీసులు దాడులు చేసి 17 మందిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి
తునిరూరల్, జూన్ 16: మండలంలోని ఎన్.సూరవరంలో పేకాట శిబిరంపై రూరల్ పోలీసులు దాడులు చేసి 17 మందిని పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.2,54,870 నగదు, 8 ద్విచక్రవాహనాలు, 12 సెల్ఫోన్లు స్వాధీన పరుచుకుని వారిపై కేసు నమోదు చేసినట్టు సీఐ కె.కిషోర్బాబు ఓ ప్రకటనలో తెలిపారు.