డిజిటల్‌ తరగతులను వినియోగించుకోవాలి

ABN , First Publish Date - 2022-07-01T06:03:31+05:30 IST

డిజిటల్‌ తరగతులను వినియోగించుకోవాలి

డిజిటల్‌ తరగతులను వినియోగించుకోవాలి

దోమ, జూన్‌ 30 :  డిజిటల్‌ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ రాజిరెడ్డి అన్నారు. దోమ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం డిజిటల్‌ తరగతులు ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయులు నర్సింహులు, మాజీ జడ్పీటీసీ బి.లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ యాదయ్యగౌడ్‌, స్కూల్‌ చైర్మన్‌ గౌస్‌, తదితరులున్నారు.

Updated Date - 2022-07-01T06:03:31+05:30 IST