వ్యాక్సినేషన స్పెషల్డ్రైవ్ విజయవంతం
ABN , First Publish Date - 2021-07-27T05:56:33+05:30 IST
కలెక్టర్ ఆదేశాల మే ర కు సోమవారం నిర్వహించిన 10వేల డోసుల వ్యాక్సినేషన స్పెషల్ డ్రైవ్ విజయవంతమైందని నగరపాలక సంస్థ కమి షనర్ పీవీవీ ఎస్ మూర్తి పేర్కొన్నారు.
-నగరపాలక సంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి
అనంతపురం కార్పొరేషన, జూలై 26 : కలెక్టర్ ఆదేశాల మే ర కు సోమవారం నిర్వహించిన 10వేల డోసుల వ్యాక్సినేషన స్పెషల్ డ్రైవ్ విజయవంతమైందని నగరపాలక సంస్థ కమి షనర్ పీవీవీ ఎస్ మూర్తి పేర్కొన్నారు. నగరంలోని 5వ రోడ్డు సచివాలయం లో చేపట్టిన వ్యాక్సినేషన కార్యక్రమాన్ని పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు పైబడినవారు, చిన్నారుల తల్లు లు, ఉపాధ్యాయులు వ్యాక్సిన వేయించుకోవాలన్నారు. కార్యక్రమం లో నగరపాలక సంస్థ కార్యదర్శి శ్రీ నివాసులు, డిప్యూటీ కమిషనర్ రమణరెడ్డి, ఎస్ఓ ప్రవీణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.