Home » Telangana » Medak
ఉపాధి కల్పన కోసం నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి అనుముల రేవంత్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జన జాతర సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
చేగుంట, ఏప్రిల్ 26: మండలంలోని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ మాసుల శ్రీనివాస్ సూచించారు.
పుల్కల్, ఏప్రిల్ 26: చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ డిపార్ట్మెంట్ అధ్వర్యంలో 12వ టెక్నికల్ డే శుక్రవారం ప్రారభమయ్యాయి. ఈ ఉత్సవాలను కళాశాల ప్రిన్సిపాల్ జి.నరసింహ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
జహీరాబాద్, ఏప్రిల్ 26: విత్తన సంపదకు కేరాఫ్ గా డెక్కన్ డెవల్పమెంట్ సొసైటీ(డీడీఎస్) నిలిచిందని పలువురు మహిళా రైతులు, విత్తన సంరక్షకులు మొగులమ్మ, నర్సమ్మ, తదితరులు పేర్కొన్నారు. శు
రేవంత్రెడ్డికి అభివృద్ధి గురించి ఏం తెలుసు ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసి చూపించాలి ఆరు గ్యారంటీలు కావాలంటే కాంగ్రెస్ను ఓడించండి మతాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ రాజకీయం మెదక్ రోడ్షోలో మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు
కేంద్ర హోంమంత్రి రాకతో బీజేపీ శ్రేణుల్లో జోష్
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా ఈసారి వెనుకంజలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో 48.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 60.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణతశాతం గణనీయంగా పడిపోయింది.
సంగారెడ్డి జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయమని.. ఆయన ఇచ్చిన సవాలును తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా బుధవారం హరీష్ రావు సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ..
సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, వెంకట్రామ్ రెడ్డి బుధవారం ఉదయం నంగునూర్ మండలం, కొనాయి పల్లి వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..