Share News

CM Revanth: సుందిళ్ల సున్నం పెట్టింది.. మేడిగడ్డ మేడిపండు అయ్యింది: సీఎం రేవంత్ నిప్పులు

ABN , Publish Date - Apr 24 , 2024 | 06:54 PM

ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలని విమర్శించారు. మేడిగడ్డ మేడిపండు అయ్యింది.. సుందిళ్ల సున్నం పెట్టిందని ఆరోపించారు.

CM Revanth: సుందిళ్ల సున్నం పెట్టింది.. మేడిగడ్డ మేడిపండు అయ్యింది: సీఎం రేవంత్ నిప్పులు
CM Revanth Reddy

హన్మకొండ: ప్రధాని మోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్ తోడు దొంగలని విమర్శించారు. మేడిగడ్డ మేడిపండు అయ్యింది.. సుందిళ్ల సున్నం పెట్టిందని ఆరోపించారు. ప్రధాని మోదీపై హర్యానా రైతులు యుద్ధం ప్రకటించారని రేవంత్ గుర్తుచేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి తానే ఆహ్వానించానని రేవంత్ రెడ్డి సభాముఖంగా ప్రకటించారు. చదువుకున్న కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటించానని స్పష్టం చేశారు. హన్మకొండలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.


Read Latest
Telangana News And Telugu News

Updated Date - Apr 24 , 2024 | 06:56 PM