Pushpa srivaniపై శత్రుచర్ల Pallaviraju ఘాటు వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2022-06-26T18:07:47+05:30
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణిపై టీడీపీ నేత శత్రుచర్ల పల్లవిరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పార్వతీపురం (Parvathipuram) మన్యం జిల్లా: మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి (Pushpa srivani)పై టీడీపీ నేత శత్రుచర్ల పల్లవిరాజు (Pallaviraju) ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘మా నాన్న చంద్రశేఖర్ రాజు (Chandrasekhar Raju) పుణ్యమా అంటూ నువ్వు గెలుపొందావు. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తులు చిట్టా మా దగ్గరుంది. అక్రమ ఆస్తులు కూడబెట్టలేదని మన కులదైవం ముందు ప్రమాణం చేస్తావా?.. నీ వెళ్లిన గడప గడపకు కార్యక్రమంలో వ్యతిరేకించిన ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నావు.. సిగ్గుపడు.. రానున్న ఎన్నికల్లో నీకు తగిన బుద్ధి చెబుతాం ఖబడ్ధార్’’ అంటూ శత్రుచర్ల పల్లవిరాజు వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-06-26T18:07:47+05:30 IST