Home » Telangana » Nalgonda
నల్లగొండ, భువనగిరి లోక్సభ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. నల్లగొండ పార్లమెంట్ నియెజకవర్గ పరిఽఽధిలో మొత్తం 25 మంది అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అఽఽధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివిధ కారణాలతో తిరస్కరించారు.
పీవో, ఏపీవో, ఓపీవోల రెండో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు సాధారణ ఎన్నికల పరిశీలకుడు రాబర్ట్సింగ్ క్షేత్రిమాయమ్ తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం ఆయన ర్యాండమైజేషన్ ప్రక్రియను పరిశీలించి మాట్లాడారు.
ప్ర పంచంలో మానసి క ప్రశాంతతను మించినది మరొకటి లేదని పుష్పగిరి పీఠాధిపతి జగద్గురు విద్యాశంకరభారతి మహాస్వా మి అన్నారు. శుక్రవా రం జిల్లా కేంద్రంలోని సంతోషిమాతా దేవాలయంలో శ్రీమానసదేవి విగ్రహ ప్రతిష్ఠాపనలో ఆయన పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ఖరీదుదారులు, హమాలీల మధ్య చోటుచేసుకున్న వివాదం రైతుల పాలిట శాపంగా మారింది. మార్కెట్లో ధాన్యంలో కాంటాలు, ఎగుమతులు చేయమని హమాలీలు మార్కెట్ నుంచి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన రైతులు 65వ నెంబరు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
సేంద్రియ వ్యవసాయంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని నా బార్డు డీడీ ఎం వినయ్కుమార్ అన్నారు. మండలంలోని పాలడు గు గ్రామంలో మదర్ థెరిస్సా గ్రామీ ణ అభివృద్ధి సంస్థ విరాళంగా ఇచ్చిన రూ.24లక్షల తో నిర్మించిన శ్రీమత్స్యగి రి రైతు ఉత్పత్తిదారుల సంఘం నూతన భవనాన్ని ప్రా రంభించి మాట్లాడారు.
ప్రధానమంత్రి వీధివ్యాపారుల ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం రుణాల మంజూరులో జాప్యం నెలకొం ది. మునిసిపాలిటీల్లో గుర్తించిన వీధి వ్యాపారులకు బ్యాంకులు దశలవారీ గా రుణాలను మంజూరు చేయాల్సి ఉంటుంది.
మైకుల మోతలు.. కార్యకర్తల నినాదాలు.. నాయకుల ప్రసంగాలతో జిల్లా హోరెత్తుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున, వారి అగ్రనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు సుడిగాలి పర్యటనలు చేశారు.
భానుడి ప్రతాపంతో ప్రజలు తలాకుతలమవుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. ఉదయం నుంచి మొదలవుతున్న వడగాడ్పులు, రాత్రి 8గంటల వర కూ కొనసాగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ప్రతీ ఓటరు నిజాయితీతో ఓటు వేయడం ద్వారా చైతన్యవంత ప్రజాస్వామ్యానికి ఊతం ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంపు దిశగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సీబీసీ) ఆధ్వర్యంలో స్థానిక పభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన మూడు రోజుల ఛాయా చిత్ర ప్రదర్శనను ఆమె గురువారం ప్రారంభించారు.
భువనగిరి ఖిల్లాపై గురువారం సాయంత్రం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి.