అవంతీ ఫీడ్స్ 625%డివిడెండ్
ABN , First Publish Date - 2022-05-13T06:44:03+05:30 IST
గత ఆర్థిక సంవత్సరానికి అవంతీ ఫీడ్స్ వాటాదారులకు 625ు డివిడెండ్ను ప్రకటించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గత ఆర్థిక సంవత్సరానికి అవంతీ ఫీడ్స్ వాటాదారులకు 625ు డివిడెండ్ను ప్రకటించింది. రూపాయి ముఖ విలువ కలిగిన షేరుపై రూ.6.25 డివిడెండ్ను బోర్డు సిఫారసు చేసింది. మార్చితో ముగిసిన త్రైమా సికంలో ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ రూ.92 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఈ కాలంలో మొత్తం ఆదాయం రూ.1,116 కోట్ల నుంచి రూ.1,348 కోట్లకు పెరిగింది.